గుంటూరు : బీసీ సంఘాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు రావాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులో నేషనల్ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆయన చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. నాయీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NJzGIn
via IFTTT July 11, 2018 at 08:25PM
No comments:
Post a Comment