12 July 2018

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా https://ift.tt/2NEwgXD

తూర్పుగోదావరి: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని మరిచిందని ఓ దివ్యాంగుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 211వ రోజు కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మూలపల్లి వద్ద వైయస్‌ జగన్‌ను ఒక దివ్యాంగుడు కలిశారు. పెన్షన్‌ వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, తనకు ఇల్లు కూడా లేదని వాపోయాడు. ఇంటి కోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NEwgXD
via IFTTT July 12, 2018 at 06:30PM

No comments:

Post a Comment