ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీదే విజయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు పట్టణంలో ఇంటింటికి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N5J1cD
via IFTTT July 12, 2018 at 10:45PM
No comments:
Post a Comment