8 July 2018

ప్రజల గుండెల్లో రాజన్న ముద్ర పదిలం https://ift.tt/2MZBxrD

వైయస్‌ఆర్‌ పథకాలు ప్రతీ గడపకు అందాయివైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిహైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపలో.. గడపలోని ప్రతీ కుటుంబసభ్యుడికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZBxrD
via IFTTT July 08, 2018 at 08:09PM

No comments:

Post a Comment