తూర్పుగోదావరి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు జి.మురళీకృష్ణ, భాస్కర్రెడ్డి వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో వారు జగన్ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. సీపీఎస్ విధానంపై రెండున్నరేళ్లుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందన్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్ర పరిధిలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MY1sjo
via IFTTT July 09, 2018 at 09:17PM
No comments:
Post a Comment