– వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్రామ్ వర్ధంతి హైదరాబాద్: మానవులందరిలో సమానత్వం కావాలని వెలుగెత్తి చాటిన మహనీయుడు బాబు జగ్జీవన్రామ్ అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MTBMEm
via IFTTT July 06, 2018 at 05:27PM
No comments:
Post a Comment