ధనికుల ఇళ్లతో సమానంగా పేదల ఇళ్లు కట్టిస్తున్నామంటున్నారు నారా లోకేషం గారు. దాన్ని ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటోందని, అలా అడ్డుకున్నా మేం పేదలకు ఖరీదైన ఇళ్లు కట్టించి ఇచ్చేస్తామని చెబుతున్నారు. తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడటంలో తండ్రిని మించిపోతున్నాడు నారా లోకేష్. అవ్వాల్సిన దానికంటే అధికంగా వ్యయం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2m3xGOE
via IFTTT July 10, 2018 at 12:10AM
No comments:
Post a Comment