11 July 2018

ఊలపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2L8Nw5B

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊలపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరిని వైయస్‌జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధలు ఓపికతో వింటున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L8Nw5B
via IFTTT July 11, 2018 at 07:17PM

No comments:

Post a Comment