హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు వచ్చిందని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని, ఏపీని అవినీతిలో నిలిపారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఎవరో ఇచ్చిన ర్యాంకులు కాదని, ప్రజల నుంచి ర్యాంకులు తెచ్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L0umSA
via IFTTT July 11, 2018 at 07:15PM
No comments:
Post a Comment