వైయస్ఆర్ జిల్లా : మైదుకూరులో పాతూరుకు చెందిన కూశెట్టి రాయుడు తన అనుచరులతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేష్బాబు మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలను ఎలా మోసం చేయాలి.. వారి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KUOP7Y
via IFTTT July 06, 2018 at 02:37PM
No comments:
Post a Comment