2 July 2018

ముసిలి ముప్పుల తొలి సమర్తె లా టీడీపీ దీక్షలు https://ift.tt/2KptqYs

నాలుగేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తూనే  ఉన్నాడనీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు . అనంతపురం వంచన పై గర్జన దీక్షలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు వైఖరిని తూర్పారబడుతూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...  చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే తప్ప ప్రజల మేలు కోసం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక హోదా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KptqYs
via IFTTT July 02, 2018 at 08:49PM

No comments:

Post a Comment