తూర్పుగోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తాను బతికానని ఇంజరం వాసి కుడిపూడి సూర్యావతి పేర్కొన్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను ఆమె కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ తనకు దేవుడితో సమానమని ఆమె పేర్కొన్నారు. 2014లో తన గుండెకు రంద్రం పడిందని, అప్పట్లో ఉచితంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KLh5wX
via IFTTT July 05, 2018 at 06:53PM
No comments:
Post a Comment