భారీ వర్షం కారణంగా మంగళవారం ఉదయం నిలిచిపోయిన ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర తిరిగి మధ్యాహ్నం ప్రారంభమైంది. కోలంక,కుయ్యేరు గ్రామాల్లో ప్రస్తుతం పాదయాత్ర జరుగుతోంది. ఈ ప్రాంతంలోని వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున జగన్ ను కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KIv83k
via IFTTT July 03, 2018 at 09:12PM
No comments:
Post a Comment