5 July 2018

జగన్నాయపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ https://ift.tt/2KHjkkV

తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ వెలంపాలెం మీదుగా కొద్దిసేప‌టిక్రిత‌మే జగన్నాయపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ప‌లువురు విద్యార్థులు జ‌న‌నేత‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KHjkkV
via IFTTT July 05, 2018 at 05:10PM

No comments:

Post a Comment