తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ వెలంపాలెం మీదుగా కొద్దిసేపటిక్రితమే జగన్నాయపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పలువురు విద్యార్థులు జననేతను కలిసి ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా వారికి వైయస్ జగన్ భరోసా కల్పించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KHjkkV
via IFTTT July 05, 2018 at 05:10PM
No comments:
Post a Comment