12 July 2018

దీక్షల పేరుతో టీడీపీ నేతల డ్రామాలు https://ift.tt/2JfRfN0

అనంతపురం: టీడీపీ నాయకులు దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేసి ఏపీకి ఏం సాధించారని ఆయన నిలదీశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీకే ఎక్కువ ఇచ్చారని చంద్రబాబు ఊదరగొట్టారని, ఇప్పుడు మాట మార్చి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JfRfN0
via IFTTT July 12, 2018 at 08:56PM

No comments:

Post a Comment