తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీపై మాదిక ఐక్య వేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాదిగలంతా వైయస్ జగన్ వెంటే ఉంటారని వారు పేర్కొన్నారు. బుధవారం వైయస్ జగన్ను మాదిగ ఐక్య వేదిక నేతలు కలిశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ISUOIH
via IFTTT July 04, 2018 at 06:30PM
No comments:
Post a Comment