8 July 2018

ప్రజా సంకల్ప యాత్ర @ 2500 KM https://ift.tt/2KYIhZc

 ఆ అడుగుల వేగానికి మైళ్లు తరిగిపోతున్నాయి. ఆ అడుగుల అదురుకు అవినీతి గుండెలు చెదిరిపోతున్నాయి. ఆ అడుగులు కోట్ల కుత్తుకల నినాదాలై ఎగిసి పడుతున్నాయి. ఆ అడుగులు కోట్లాది తెలుగు వారి గుండెచప్పుళ్లైతున్నాయి. ఆ అడుగులు నేడు 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటున్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు నవశకానికి నాంది పలుకుతున్నాయి. ప్రతి జిల్లా అభిమానుల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KYIhZc
via IFTTT July 08, 2018 at 11:04PM

No comments:

Post a Comment