తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 209వ రోజు ప్రారంభమైంది. ప్రజాసమస్యల పోరాడుతూ వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజల సమక్షంలో జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KRAxrZ
via IFTTT July 09, 2018 at 02:49PM
No comments:
Post a Comment