తూర్పు గోదావరి: తనను కలిసేందుకు ఆతృతగా వస్తూ..చెప్పులు పక్కకుపోయి నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలి కష్టాన్ని వైయస్ జగన్ కళ్లారా చూసి చలించిపోయారు. ఆమెకు స్వయంగా చెప్పు తొడిగి ప్రజలపై తనకున్న మమకారాన్ని మరోసారి వైయస్ జగన్ రుజువు చేసుకున్నారు. ఆ అవ్వను ఆప్యాయంగా పలకరించడంతో వైయస్ జగన్ ప్రేమకు ఆ వృద్ధురాలు చలించిపోయారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ynavrK
via IFTTT June 18, 2018 at 08:11PM
No comments:
Post a Comment