18 June 2018

నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి https://ift.tt/2yjjzh2

బిసిలను అవమానించడం బాబుకు అలవాటుగా మారింది. మొన్న మత్సకారులను కులపెద్దలను కూడా ఇదే విధంగా అవమానించారు బిసి న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకున్నారు బిసిల ఓట్లతో అదికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇది తగదు వైెయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ బిసి సెల్  రాష్ట్ర  అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్ విజయవాడః తమ న్యాయమైన డిమాండ్లతోపాటు కనీస వేతనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా అవమానించారని వారికి వెంటనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yjjzh2
via IFTTT June 19, 2018 at 03:35AM

No comments:

Post a Comment