17 June 2018

ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు రాచమల్లు దీక్ష https://ift.tt/2yfvZqw

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం దీక్ష చేయనున్నట్లు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. పరిశ్రమ సాధన కోసం 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 48 గంటల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yfvZqw
via IFTTT June 17, 2018 at 06:42PM

No comments:

Post a Comment