అపూర్వ స్వాగతం. గోదారమ్మ ఒడిలో యువనేతకు ఆత్మీయ ఆహ్వానం. రాజమహేంద్రి చారిత్రక రైల్ రోడ్డు బ్రిడ్జిపై మహాపాదయాత్రకునికి ఆహ్వానం పలికేందుకు తూర్పుగోదావరి జిల్లా సంసిద్ధంగా ఉంది. గోదారి హారతులు పట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రజలే కుటుంబంగా భావించే వైఎస్సార్ కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేయడం, ఆ ముగ్గురూ ఈ బ్రిడ్జిమీదుగా సాగడం ఓ మరువలేని ఘన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y0NJWp
via IFTTT June 12, 2018 at 07:43PM
No comments:
Post a Comment