19 June 2018

నాగుల్లంక చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ https://ift.tt/2tbMOgQ

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 193వ రోజు మ‌ధ్యాహ్న బోజ‌న విరామం త‌రువాత పాద‌యాత్ర‌ను పునఃప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ మండే ఎండ‌ల్లోనూ ముందుకు సాగారు. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న నాగుల్లంక గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tbMOgQ
via IFTTT June 19, 2018 at 10:57PM

No comments:

Post a Comment