తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ లొల్ల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వైయస్ జగన్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పిల్లలను స్కూల్కు పంపించాలని వైయస్ జగన్ వారికి సూచించారు. పిల్లలను స్కూల్కు పంపిస్తే ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tadb6h
via IFTTT June 15, 2018 at 06:08PM
No comments:
Post a Comment