తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 190వ రోజు క్రైస్తవ పాస్టర్లు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వదించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వారు ప్రార్థించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t4A3VB
via IFTTT June 15, 2018 at 06:10PM
No comments:
Post a Comment