13 June 2018

బొబ్బర్లంకలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2t3Rdl7

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా కోత్తకోట నియోజకవర్గంలోని బొబ్బర్లంకలో సాగుతోంది. గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t3Rdl7
via IFTTT June 13, 2018 at 10:05PM

No comments:

Post a Comment