12 June 2018

రాజ‌మండ్రిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2t1ImR8

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి  కొద్దిసేప‌టి క్రిత‌మే రాజ‌మండ్రి న‌గ‌రంలో అడుగుపెట్టారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 187వ రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు శివారు నుంచి ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం  రాజ‌మండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై అశేష జ‌న‌వాహినిని మ‌ధ్య వైయ‌స్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t1ImR8
via IFTTT June 12, 2018 at 10:01PM

No comments:

Post a Comment