11 June 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు https://ift.tt/2sWS6vP

పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని జయపూర్‌ షుగర్స్‌ చాగల్లు రైతులు కలిశారు. సోమవారం కొవ్వూరు నియోజకవర్గంలో వారు జననేతను కలిసి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని, మరో ఏడాది ఓపిక పడితే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sWS6vP
via IFTTT June 11, 2018 at 08:11PM

No comments:

Post a Comment