10 June 2018

కాసేప‌ట్లో బీసీల ఆత్మీయ స‌మ్మేళ‌నం https://ift.tt/2sSlNOE

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ స‌మ్మేళ‌నం కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని బీసీల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకొని భ‌రోసా క‌ల్పిస్తారు. ఈ స‌మ్మేళ‌నానికి వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sSlNOE
via IFTTT June 10, 2018 at 10:30PM

No comments:

Post a Comment