9 June 2018

ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వ కుట్ర https://ift.tt/2sRMeEc

రాజమండ్రి: వైయస్‌ జగన్‌ పాదయాత్రకు గోదావరి బ్రిడ్జీపై అనుమతి నిరాకరించడం ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రౌతు సూర్యప్రకాశ్‌ పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద కూడా బహిరంగ సభ జరపవద్దని పోలీసులు సూచించడం దారుణమన్నారు. డీఎస్పీ నిర్ణయంపై ఎస్పీకి వివరించామన్నారు. ప్రజల్లో భయందోళన కలిగేలా పోలీసులు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. గోదావరి బ్రిడ్జీపై ఎప్పుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sRMeEc
via IFTTT June 09, 2018 at 08:47PM

No comments:

Post a Comment