11 June 2018

నాడు ఒక చరిత్ర...రేపు గోదావరి చెంత మరోచరిత్ర https://ift.tt/2sNuJWt

9 ఏప్రిల్‌ 2003లో వైయస్సార్‌ ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. తన పాదయాత్ర అనుభవాలను ప్రతిరోజు డైరీలో రాసుకున్నారు. 39వరోజు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ సందర్భంగా వైయస్‌...ఆరోజు రాసుకున్న డైరీలోని అక్షరాలు....39 వరోజుఈరోజు నా పర్యటన పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఘోషించే వేదంలా ఉంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sNuJWt
via IFTTT June 11, 2018 at 07:14PM

No comments:

Post a Comment