9 June 2018

గోదావరి బ్రిడ్జిపై పాదయాత్రకు అనుమతి నిరాకరణ https://ift.tt/2sHS6jV

తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. గోదావరి బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని రాజమండ్రి డీఎస్సీ లేఖలో పేర్కొన్నారు.  ఎక్కువ మంది బ్రిడ్జిపైకి రావడం మంచిది కాదని పోలీసులు పేర్కొన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sHS6jV
via IFTTT June 09, 2018 at 08:45PM

No comments:

Post a Comment