హైదరాబాద్: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు న్యాయం చేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ను రమణ దీక్షితులు హైదరాబాద్లో కలిశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వైయస్ జగన్ దృష్టికి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sDUqbV
via IFTTT June 08, 2018 at 12:04AM
No comments:
Post a Comment