17 June 2018

ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడుతున్నాం https://ift.tt/2MzR1TV

తూర్పుగోదావరి: ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం తమ వృత్తిని రోడ్డున పడేస్తున్నదని కోనసీమ దస్తావేజులేఖర్లు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వ్యక్తులు దస్తావేజులు రాస్తూ తమను కించపరుస్తున్నారని, ఈ వృత్తినే నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతోందని మొరపెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దస్తావేజులేఖర్లు కలిశారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MzR1TV
via IFTTT June 17, 2018 at 09:14PM

No comments:

Post a Comment