15–06–2018, శుక్రవారంవెదిరేశ్వరం, తూర్పుగోదావరి జిల్లాసామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను ముస్లింలందరూ ఘనంగా జరుపుకోవాలని, ఆ అల్లా దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఆకలికేకలతో అలమటించిన ఈ కరువు సీమను.. గోదావరిపై బ్యారేజీ నిర్మించడం ద్వారా పచ్చటి కోనసీమగా మార్చిన కాటన్దొర విగ్రహాలు గ్రామగ్రామానా కనిపించాయి.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mu4L2t
via IFTTT June 16, 2018 at 11:01PM
No comments:
Post a Comment