15 June 2018

ఆ ఖర్మ మాకు పట్టలేదు https://ift.tt/2MtM6DO

హైదరాబాద్‌: బీజేపీతో టీడీపీకి విఫరీతమైన సంబంధం ఉందని, వేరే ఎవరు కూడా వారితో కలువకూడదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. మీలాగా అర్ధరాత్రి చిదంబరం, గడ్కారీలను కలవలేదని ఎద్దేవా చేశారు. ఆ ఖర్మ మాకు పట్టలేదని హెచ్చరించారు. మా పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, వైయస్‌ జగన్‌ ఓ ఓపెన్‌ బుక్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MtM6DO
via IFTTT June 15, 2018 at 06:00PM

No comments:

Post a Comment