– ఈవీఎంల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం– ఇప్పటికైనా సీఎం పదవి బాలకృష్ణకు ఇవ్వాలిహైదరాబాద్: వైయస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, ఏడాదికి ముందే చంద్రబాబు ఓటమిని ఒప్పుకున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. 2014లో ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారా అని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mnzqy8
via IFTTT June 13, 2018 at 10:02PM
No comments:
Post a Comment