11 June 2018

పోర్టు సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం https://ift.tt/2MinEF9

నెల్లూరు: రామాయ్యపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళనకు దిగింది. కావలిలో పోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయపట్నం  పోర్టు వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MinEF9
via IFTTT June 11, 2018 at 06:36PM

No comments:

Post a Comment