19 June 2018

‘నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు’ https://ift.tt/2M3aM52

అమరావతి: తన హక్కులకు, ప్రతిష్టకు కొందరు వ్యక్తులు భంగం కలిగించారని పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M3aM52
via IFTTT June 19, 2018 at 07:47PM

No comments:

Post a Comment