13 June 2018

కోనసీమలో తీవ్ర నీటి సమస్య https://ift.tt/2LLeu3f

తూర్పుగోదావరి: కోనసీమ ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య ఉందని మాజీ మంత్రి పెనిపే విశ్వరూప్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర 188వ రోజు రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా విశ్వరూప్‌ మీడియాతో మాట్లాడారు. లక్ష మంది పై చిలుకు మంది నిన్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిందన్నారు. గోదావరి బ్రిడ్జి ఊగడం చరిత్రలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LLeu3f
via IFTTT June 13, 2018 at 05:47PM

No comments:

Post a Comment