తూర్పుగోదావరి: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో సెకండ్ ఏఎన్ఎంలు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ మేరకు 2008లో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ljiTiv
via IFTTT June 20, 2018 at 06:41PM
No comments:
Post a Comment