కొత్తపేట: నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనతో నరకయాతన పడిన ప్రజలు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, యువత ప్రజా సంకల్పయాత్రకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వైయస్ జగన్ నవరత్నాల ద్వారా తీసుకువస్తున్నారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2laL0Ak
via IFTTT June 15, 2018 at 09:20PM
No comments:
Post a Comment