11 June 2018

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ వైఫల్యం https://ift.tt/2l0mrWP

విజయవాడ: నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వైఫ్యలం చెందిందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు అభివృద్ధి చెందలేదన్నారు. దళితుల సమస్యలపై ఏప్రిల్‌ 2న ప్రధాని, రాష్ట్రపతికి వైయస్‌ జగన్‌ లేఖలు రాశారన్నారు. దళిత రాష్ట్రపతిని సంప్రదించే భాగంగా వైయస్‌ జగన్‌ పాదాభివందనం చేశారన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2l0mrWP
via IFTTT June 11, 2018 at 08:05PM

No comments:

Post a Comment