18 June 2018

పోటెత్తిన పి.గన్నవరం https://ift.tt/2JYZs9D

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో పి.గన్నవరం పట్టణం పోటెత్తింది. ఇవాళ సాయంత్రం పట్టణంలో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు నియోజకవర్గం నుంచి వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిటకిటలాడుతోంది. కొద్దిసేపట్లో వైయస్‌ జగన్‌ గన్నవరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనకు ఘన స్వాగతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JYZs9D
via IFTTT June 18, 2018 at 10:10PM

No comments:

Post a Comment