11 June 2018

మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే https://ift.tt/2Jxma8d

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రజలను వంచించినందుకా.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నావని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వైయస్‌ఆర్‌ క్రికెట్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jxma8d
via IFTTT June 11, 2018 at 06:15PM

No comments:

Post a Comment