12 June 2018

రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2JvO08X

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. కొవ్వూరు నుంచి వేలాది మందితో కలిసి పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ ఇప్పుడే రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపైకి చేరారు. వైయస్‌ఆర్‌సీపీ జెండాలతో గోదావరి బ్రిడ్జి కళకళలాడుతోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JvO08X
via IFTTT June 12, 2018 at 09:05PM

No comments:

Post a Comment