వైయస్ఆర్ జిల్లా: కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ సాధనకు రాచమల్లు శివప్రసాద్రెడ్డి వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీకి ద్రోహం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JV7u37
via IFTTT June 19, 2018 at 07:29PM
No comments:
Post a Comment