16 June 2018

బీజేపీతో వైయ‌స్ఆర్‌ సీపీకి సంబంధాలున్నాయని దుష్ప్రచారం https://ift.tt/2JV0h2Q

హైదరాబాద్‌ :  బీజేపీతో వైయ‌స్ఆర్‌ సీపీకి సంబంధాలున్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంద‌ని, అలాంటివి ఏమీ లేవ‌ని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యలయంలో ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఏపీకి నష్టం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JV0h2Q
via IFTTT June 16, 2018 at 11:03PM

No comments:

Post a Comment