19 June 2018

అన్న వస్తేనే ఆనందం https://ift.tt/2JSXv2w

పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలువైయస్‌ జగన్‌కు అడుగడుగునా.. ప్రజాదరణవైయస్‌ఆర్‌ సీపీలో చేరిన వందలాది మంది అగ్నికుల క్షత్రియులుతూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా జిల్లాకు జనం తాకిడి విపరీతంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JSXv2w
via IFTTT June 19, 2018 at 07:36PM

No comments:

Post a Comment