పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పట్టణానికి వస్తుండటంతో జనసంద్రమైంది. వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం పోటెత్తింది, మరి కాసేపట్లో పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JnuImd
via IFTTT June 09, 2018 at 10:38PM
No comments:
Post a Comment